Saturday, August 2, 2025
E-PAPER
HomeAnniversaryనిజాన్ని నిర్భయంగా రాసేది నవతెలంగాణ: ఎస్ఐ ఉపేంద్రచారి 

నిజాన్ని నిర్భయంగా రాసేది నవతెలంగాణ: ఎస్ఐ ఉపేంద్రచారి 

- Advertisement -

నవతెలంగాణ – తంగళ్ళపల్లి
నిజాన్ని నిర్భయంగా రాసేదె నవతెలంగాణ. నిత్యం ప్రజల పక్షాన గళం వినిపిస్తున్న నవతెలంగాణ. పత్రిక పదవ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా, పత్రిక దిన దిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు, పాఠకులకు పదోవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -