- Advertisement -
నవతెలంగాణ కంఠేశ్వర్
యాక్ట్ నౌ ఎన్జీవో వారి ప్రతిష్టాత్మక డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును నిజామాబాద్ జిల్లా క్యాన్సర్ స్పెషలిస్ట్ డా.చైతన్య కుమార్ కి హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ హైదరాబాదులో అందజేశారు. అంతరం డా. చైతన్య మాట్లాడుతూ ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నారు. దీనితో తాను నిజామాబాదు క్యాన్సర్ పేషెంట్స్ కి మరింత సేవ చేసే బాధ్యత ఇంకా పెరిగింది అని అన్నారు.
- Advertisement -