Sunday, June 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనసాగుతున్న భూ భారతి సదస్సులు!

కొనసాగుతున్న భూ భారతి సదస్సులు!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా సోమవారం మండలంలో దబ్బగట్టు, గ్రామాల్లో మండల తహసిల్దార్ రవికుమార్ అధ్యక్షతన రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య హాజరై మాట్లాడారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు పరిస్కారం  అవుతాయన్నారు.ఈ సదస్సుల్లో టీమ్-1తహశీల్దార్ ఆధ్వర్యంలో దుబ్బపేటలో 73,టీమ్-2 డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాచారంలో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రంలో 157 మొత్తం  230 వివిధ భూ సమస్యలసై వచ్చాయన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు, రెవెన్యూ అదికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -