Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులు...

కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులు…

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్
మండలంలోని గ్రామాలలో  భూభారతి రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి . ఈ సందర్భంగా లాడేగాం గ్రామంలో మరియు పెద్దగుల్ల , గ్రామంలో రెవెన్యూ అధికారుల బృందం ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సులు కొనసాగించడం జరిగింది . ఈ సందర్భంగా న్యాయ తాసిల్దార్ హేమలత మాట్లాడుతూ పెద్దగుల్లా గ్రామంలో భూ వివాదాలు సమస్యలు కాకుండా పట్టా పాస్ పుస్తకంలో పట్టాదారుని పేరు , క్రమ సంఖ్య నెంబర్లు , పట్టాదారులు పాస్ పుస్తకంలో తప్పులు దొర్లితే భూభారతి  రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు పెట్టుకున్న వాటిని సరి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయబ్ తహసిల్దార్ , రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -