- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో శుక్రవారం గ్రామపంచాయతీ నామినేషన్ల పర్వం, వాడీవేడిగా కొనసాగింది. రెండవ రోజు సర్పంచులకు 22 మంది, వార్డు మెంబర్లకు 66 మంది నామినేషన్లను దాఖలు చేసినట్లు సహాయ జిల్లా ఎన్నికల అధికారి నాగేశ్వర్ తెలిపారు.
- Advertisement -



