Wednesday, October 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమంత్రి సీతక్కను క‌లిసిన‌ పి.జోగారెడ్డి

మంత్రి సీతక్కను క‌లిసిన‌ పి.జోగారెడ్డి

- Advertisement -

పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన పి. జోగారెడ్డి ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క జోగారెడ్డిని అభినందించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన పి.జోగారెడ్డి పంచాయతీరాజ్‌ విభాగంలో 1989లో ఏఈగా చేరి ఈ స్థాయికి ఎదిగారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -