- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
అడ్వాలపల్లి గ్రామానికి చెందిన మణిశ్రీ-శ్రీకాంత్ నూతన దంపతుల వివాహం గురువారం మంథనిలోని పంక్షన్ హాల్లో అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ వివాహమహోత్సవానికి తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య హాజరై వదువరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బండారి నర్సింగ్ రావు,జక్కుల వెంకటస్వామి యాదవ్,అడ్వాల మహేష్,రాజు నాయక్,కోటేష్, రమేష్ పాల్గొన్నారు.
- Advertisement -



