Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షుడిగా పర్షరాములు

పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షుడిగా పర్షరాములు

- Advertisement -

నవతెలంగాణ – సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చిన్న బోనాల కరీంనగర్ డైరీ పాల ఉత్పత్తిదారుల సంస్థ నూతన పాలకవర్గాన్ని ఆదివారం ఎన్నుకోవడం జరిగింది. కరీంనగర్ డైరీ పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షునిగా గోస్కుల పరుశరాములు, సభ్యులుగా బండారి బాలరాజు, బైకని తిరుపతి, బైకని మల్లేశం, మధునాల తిరుపతి, పడిగే  నరేష్, ముత్యాల లచ్చయ్య, మాడుగుల మహేష్, చల్ల శ్రీకాంత్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గం ను మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు చల్ల హరికృష్ణ సన్మానించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad