Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన పీడీ

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన పీడీ

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్ 
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం మోడేగాం  గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇండ్లను హౌసింగ్  పి.డి విజయపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లన నిర్మాణాలను తొందరగా పూర్తి చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ హౌసింగ్ సుభాష్, ఎంపీడీవో సంతోష్ కుమార్ ,తహసిల్దార్ ఆకుల సత్యనారాయణ ,హౌసింగ్ ఏఈ సుచిత్ర, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -