- Advertisement -
నవతెలంగాణ- హైదారబాద్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది, నివాస భవనాలలో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత్కు ఈ క్లిష్ట సమయంలో అండగా నిలుస్తామని, అవసరమైన సహాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.
- Advertisement -