- Advertisement -
జుక్కల్ ట్రాన్స్కో ఏఈ మోహన్ వెల్లడి. .
నవతెలంగాణ – జుక్కల్: జుక్కల్ మండల పరిధిలోని గ్రామాలకు సబ్ స్టేషన్ల మరమ్మత్తుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుంది. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బిచ్కుంద నుండి కల్లాలి, జుక్కల్, సోమూర్ సబ్ స్టేషన్లకు వచ్చే 33/11kv విద్యుత్ లైన్ లో మరమ్మత్తులు చేయడం జరుగుతుంది. కావున ప్రజలు విద్యుత్ సిబ్బందికి సహకరించగలరని జుక్కల్ ట్రాన్స్ కో ఏఈ ఒక ప్రకటనలో తెలిపారు.
- Advertisement -