- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
సోమవారం పోలీస్ ప్రజావాణి కార్యక్రమం వాయిదా పడింది అని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాదు ప్రజానీకానికి గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తేదీ: 15-12-2025 ( సోమవారం ) పోలీస్ ప్రజావాణి కార్యక్రమం వాయిదా వేయడం జరిగింది అని తెలిపారు. కావున ప్రజలందరూ ఇట్టి వాయిదాని తప్పనిసరి గమనించగలరు. మళ్లీ పోలీస్ ప్రజావాణి కార్యక్రమం ఎప్పుడు నిర్వహించడం జరుగుతుంది అనే విషయాన్ని పత్రిక ప్రకటన ద్వారా తప్పనిసరి తెలియజేయడం జరుగుతుందన్నారు.
- Advertisement -



