- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : కాళేశ్వర-ముక్తేశ్వ స్వామి త్రివేణి సంఘమంలో ప్రభుత్వం నిర్వహించిన సరస్వతి పుష్కరాల్లో భాగంగా ఆయుష్ క్యాంపు విజయవంతం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో విజయానికి కారణమైన (ఆర్ డిడి ) ప్రాంతీయ ఉపసంచాలకులు డాక్టర్ ప్రమీలదేవిని ఆయుష్ క్యాంపు ఆర్గనైజర్ కోట శ్రీనివాస్ డాక్టర్ తనూజ, డాక్టర్ బాను కుమార్, డాక్టర్ లీ చంద్రలు ఘనంగా శాలువాతో సన్మానించారు.
- Advertisement -