- Advertisement -
హైదరాబాద్ : అసూస్ ఇండియా ప్రముఖ పాడ్కాస్టర్ రాజ్ షమానీని ఎక్స్పర్ట్బుక్ సిరీస్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. ఈ భాగస్వామ్యం భారతీయ నిపుణుల ఆశయాలను, పురోగతిని, విజయాన్ని శక్తివంతం చేయడం లక్ష్యంగా ఉందని ఆసంస్థ పేర్కొంది. రాజ్ షమానీ 1.8 కోట్ల సబ్స్రైబర్లను కలిగి ఉన్నారు.
- Advertisement -