- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి : డిచ్ పల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా కె. రాజ్ వీర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కే రాజ్ వీర్ ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ ఎంపీడీఎగా బాధ్యతలు చేపట్టి, నేడు డిచ్ పల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా వచ్చారు. ఈ సందర్బంగా కార్యాలయ సిబ్బంది నూతన ఎంపీడీఓను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -