Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలురామంతాపూర్ విద్యుత్ షాక్ ఘటన.. మరొకరు మృతి

రామంతాపూర్ విద్యుత్ షాక్ ఘటన.. మరొకరు మృతి

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్: రామంతాపూర్ లో జరిగిన  విద్యుత్ షాక్ ఘటనలో మరొకరు చనిపోయారు. ఆగస్టు 17న అర్థరాత్రి శ్రీకృష్ణ రథానికి విద్యుత్ షాక్ తగిలి ఐదుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో  గాయపడి ఉస్మానియా  ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న గణేష్  ఇవాళ (ఆగస్టు 18న)  మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఆరుకి చేరింది. ఇంకా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో  కృష్ణ యాదవ్(24), శ్రీకాంత్ రెడ్డి(35), సురేష్ యాదవ్(34), రుద్ర వికాస్(39), రాజేందర్ రెడ్డి(39),గణేష్  లు ఉన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad