Saturday, March 14, 2026
E-PAPER
Homeబీజినెస్రస్నా నుంచి కొత్త న్యూట్రీప్లస్‌ డ్రింక్‌ విడుదల

రస్నా నుంచి కొత్త న్యూట్రీప్లస్‌ డ్రింక్‌ విడుదల

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రముఖ సాఫ్ట్‌ డ్రింక్‌ బ్రాండ్‌ రస్నా, వేసవిని దృష్టిలో పెట్టుకుని విటమిన్లు, ఖనిజాలతో కూడిన ‘రస్నా నూట్రీ ప్లస్‌’ను లాంచ్‌ చేసింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బ్రాండ్‌ అంబాసడర్‌గా ఉన్న ఈ ప్రచారంతో 20 శాతం వార్షిక వృద్ధిని సంస్థ ఆశిస్తోందని కంపెనీ చైర్మన్‌ పిరూజ్‌ ఖంబాట్టా తెలిపారు. భారతీయ పండ్లతో తయారవుతున్న తమ ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -