Friday, December 5, 2025
E-PAPER
Homeజాతీయంఆర్‌బీఐ గుడ్‌ న్యూస్‌.. వడ్డీరేట్లపై 0.25శాతం కోత

ఆర్‌బీఐ గుడ్‌ న్యూస్‌.. వడ్డీరేట్లపై 0.25శాతం కోత

- Advertisement -

నవతెలంగాణ – ముంబయి: ఈ ఏడాది ఇప్పటికే వడ్డీరేట్లపై త్రిపుల్‌ బొనాంజా ప్రకటించిన ఆర్‌బీఐ.. మరోసారి గుడ్‌న్యూస్‌ చెప్పింది. కీలక వడ్డీరేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25శాతానికి దిగొచ్చింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కీలక వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించిన ఆర్‌బీఐ.. జూన్‌ సమీక్షలో ఏకంగా 50 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -