- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు లేఖ రాష్ట్ర ప్రభుత్వం రాసింది. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ సీబీఐతో జరిపించాలని అందులో పేర్కొంది.
- Advertisement -