- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న బీరప్ప ఆలయ నిర్మాణానికి మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ , సైనిక సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ రూ.20వేల విరాళం మంగళవారం ఆలయ నిర్మాణ కమిటీకి అందజేశారు. ఆలయ నిర్మాణానికి తనవంతుగా సహకారం అందించాలనే ఉదేశ్యం తో విరాళం అందజేస్తునట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జంగయ్య , తంబాలు, రామకృష్ణ , కుమార్ తదితరులు ఉన్నారు.
- Advertisement -