Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బియ్యం సరే.. సంచి ఏది?

బియ్యం సరే.. సంచి ఏది?

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మూడు నెలల తర్వాత ఈ నెల కోటా పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం లబ్ధిదారుకు బియ్యంతోపాటు సంచి ఇవ్వాలని నిర్ణయించింది. అయితే సరిపడా సంచులు మండలానికి సరఫరా చేయనట్లుగా తెలుస్తోంది. సన్నబియ్యం పంపిణీ ప్రారంభమై వారం రోజులైనా ఎక్కడా సంచులు కనిపించలేదు. లబ్ధిదారులు ఇంటి నుంచి తెచ్చుకున్న సంచుల్లోనే బియ్యం తీసుకెళ్తున్నారు. కొన్ని చోట్ల సంచి కోసం డీలర్లను ప్రశ్నిస్తున్నారు. దీనిపై పౌర సరఫరాల అధికారులను, డీలర్లకు సంప్రదించగా.. సంచుల లబ్దిదారులకు సరిపడా పంపిణీ చేయలేదని, ముందుగా బియ్యం తీసుకున్నవారికి సంచులు అందాయని చెబుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad