- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
పొనకల్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సులువా పోశెట్టి కుటుంబానికి పీసీఆర్ పూర్ణచందర్రావు పౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం 50 కేజీల బియ్యన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పొనకల్ మాజీ ఎంపిటిసి రాగుల శంకర్, చిట్యాల సత్యం, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -