- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు:-
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో మండలంలోని రుద్రారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రొడ్డ వంశీ శుక్రవారం కొయ్యుర్ క్లస్టర్ లో నామినేషన్ దాఖలాలు చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు
- Advertisement -



