- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో 350 మందిని అమాయకులను మోసం చేసి.. వారి నుంచి రూ.300 కోట్ల వసూలు చేసి స్కామ్కు పాల్పడిన జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్(జయ గ్రూప్) కంపెనీ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు. రూ.10లక్షలకు 30 శాతం వడ్డీ చెల్లిస్తానని బాధితుల నుంచి కోట్లలో వసూలు చేశాడని.. బాధితుల ఫిర్యాదు మేరకు కాకర్ల శ్రీనివాస్పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు KPHB పోలీసులు తెలిపారు
- Advertisement -