- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యూరు గ్రామానికి చెందిన పాలిశెట్టి లలితా-నరేష్ దంపతులు కుమార్తె అఖిల – శ్రీ కృష్ణ వివాహం గురువారం అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ కాటారం కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు ఒక్కోరికోక్కరూ అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ముల్కల లక్ష్మరెడ్డి,గణపతి రెడ్డి,ప్రసాద్,పంచాయతీ కార్యదర్శి నరేశ్ పాల్గొన్నారు.
- Advertisement -



