- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : కమిషనర్, డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు 100 రోజులా ప్రణాళిక బాగంలో మంగళవారం ఖానాపూర్ లో డ్రైన్ క్లీనింగ్, రోడ్లు ఊడ్చడం, మాణిక్భండార్ లో మురికి కలువలో దోమల బెడద నివారణకు ఆయిల్ బాల్స్ వేయడం జరిగిందని నిజామాబాద్ మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.దిలీప్ కుమార్, కమిషనర్, జయ కుమార్, ఏఎంసీ, సాజిద్ అలీ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -