Wednesday, January 7, 2026
E-PAPER
Homeనిజామాబాద్గ్రామాల‌ అభివృద్ధిలో సర్పంచులు సేవలందించాలి: ఎంపీడీవో శివాజీ

గ్రామాల‌ అభివృద్ధిలో సర్పంచులు సేవలందించాలి: ఎంపీడీవో శివాజీ

- Advertisement -

నవతెలంగాణ -ఆర్మూర్‌: గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు నిర్విరామ కృషి చేయాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీడీవో శివాజీ అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ నితీష్, ఏపీఎం భూమేశ్వర్ గౌడ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -