- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఆదివారం జరగనుంది. మొత్తం 4,332 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 5 చోట్ల ఎవరూ నామినేషన్లు వేయలేదు. 415 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన సర్పంచ్ స్థానాలకు, 29,903 వార్డు స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ కోసం ప్రభుత్వ పాఠశాలలను ఉపయోగిస్తున్నందున, ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
- Advertisement -



