- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని 3వ వార్డు సభ్యురాలు ఇందారపు శ్యామల-శ్యామ్ లు పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి, కారొబార్ అజ్మత్ అలీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -


