నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అభిలాష బిస్త్, మహిళా భద్రత విభాగం, సీఐడీ అదనపు డీజీగా చారు సిన్హా, ఎఫ్ఎసల్ఎల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా శిఖా గోయల్ను నియమించారు.
హైదరాబాద్ సిటీ ఎస్బీ డీసీపీగా ఉన్న ఎస్.చైతన్యకుమార్ను సౌత్ఈస్ట్ జోన్ డీసీపీగా నియమించగా, ఆ పదవిలో ఉన్న పాటిల్ కాంతిలాల్ సుభాష్ను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. మైనారిటీ వెల్ఫేర్లో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న తఫ్సీర్ ఇక్బాల్ను చార్మినార్ రేంజ్ డీఐజీగా, మెదక్ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావును బదిలీ చేశారు.
తెలంగాణలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES