- Advertisement -
ముంబయి : అభరణాల బ్రాండ్లలో ఒక్కటైన త్యానీ జ్యువెలరీ బై కరణ్ జోహార్కు ప్రచారకర్తగా బాలీవుడ్ నటీ షేఫాలీ షా నియమితులయ్యారు. తాజా సిరీస్లో భాగంగా తొలుత షేఫాలీ షాతో బ్రాండింగ్ను ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ సిరీస్లో 10 మంది విలక్షణమైన ప్రచారకర్తలను పరిచయం చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
- Advertisement -