Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్సై

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్సై

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను రెంజల్ ఎస్సై కే చంద్రమోహన్ సోమవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో వసతుల ఏర్పాట్లు, ఎన్నికల అధికారులకు తగిన వసతుల గురించి తమ సిబ్బందితో పరిశీలించడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -