- Advertisement -
నవతెలంగాణ – పెబ్బేరు : వనపర్తి శాసనసభ్యుడు మెగా రెడ్డి ఆదేశాల మేరకు.. పెబ్బేరు మున్సిపాలిటీలో 30 పడకల ఆస్పత్రి, మార్కెట్ యార్డ్ రెండు గోదాములను నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అక్కి శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేసాగర్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, యుగంధర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు రామన్ గౌడు, మోతే రాములు, రణధీర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
- Advertisement -