- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో మంగళవారం మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపిడిఓ రాజ్ కిరణ్ రెడ్డితో కలిసి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్న లబ్దిదారుల ఇండ్లను పరిశీలించారు. అలాగే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి దయకర్ రెడ్డి, గ్రామపంచాయతి సిబ్బంది, తదితరులు ఉన్నారు.
- Advertisement -