- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అనారోగ్యంతో ఏఐజి హాస్పిటల్ లో చేరడం జరిగింది. వారం రోజుల నుండి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. త్వరలోనే ఎమ్మెల్యే పూర్తిగా కోలుకొని మన ముందుకు రావాలని, ఈరోజు మద్నూర్ మండలంలోని మీర్జాపూర్ హనుమాన్ మందీర్ లో ఆలయ కమిటీ చైర్మన్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్ పూజలు ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీర్జాపూర్ హనుమాన్ మందీర్ చైర్మన్ రామ్ పటేల్ , ఏఎంసి మద్నూర్ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ , సీనియర్ నాయకులు హన్మండ్లు స్వామి , రమేష్ వాట్నాల్ వార్ , కల్లూర్ వార్ అశోక్ , సాయిబాబా , శ్రీనివాస్ , నాగ్నాథ్ , పండరి ఇతరులు ఉన్నారు.
- Advertisement -