- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాలు దేశీయ సూచీలపై ప్రభావం చూపాయి. నేటి ఉదయం 9.17 సమయంలో సెన్సెక్స్ 7 పాయింట్ల లాభంతో 81,764, నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 24,962 వద్ద ట్రేడవుతున్నాయి. హాట్సన్ ఆగ్రో, నవీన్ ఫ్లోరిన్, షేర్ ఇండియా సెక్యూరిటీస్, అలెంబిక్ ఫార్మా, ఆధార్ హౌసింగ్ ఫినాన్స్ లాభాల్లో ఉండగా.. సీబీఎస్ బ్యాంక్, మంగళూరు రిఫైనరీ, సీక్వెంట్ సైంటిఫిక్, బంధన్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫినాన్స్ నష్టాల్లో ఉన్నాయి.
- Advertisement -