Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిషేధిత మాంజాలు విక్రయిస్తే కఠిన చర్యలు 

నిషేధిత మాంజాలు విక్రయిస్తే కఠిన చర్యలు 

- Advertisement -

బాల్కొండ ఎస్ఐ శైలేందర్ 
నవతెలంగాణ – బాల్కొండ 

నిషేధిత మాంజాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాల్కొండ ఎస్ఐ శైలేందర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మంగళవారం మండల కేంద్రంలోని గాలిపటాలు, మాంజా విక్రయ దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిషేధిత మాంజాలు వాడటం వల్ల వాహనదారుల ప్రాణాలకు హాని కలుగుతుందని తెలిపారు. ఎవరైనా నిషేధిత మాంజలు విక్రయిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -