- Advertisement -
నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలం నీళ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీనియర్ ఉపాధ్యాయులు సిరాజుద్దీన్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుంట ఆదినారాయణ శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -