- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల బాలానగర్ లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జి. సుశామాంజస అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయురాలు శ్రీమతి సునీత, సుజాత, రేవతి, శ్రీనివాస్, విట్టల్ రావు, నరసయ్య పాల్గొన్నారు.
- Advertisement -