Tuesday, July 29, 2025
E-PAPER
Homeజిల్లాలువనమహోత్సవంలో మొక్కలు నాటిన ఉపాధ్యాయులు.. 

వనమహోత్సవంలో మొక్కలు నాటిన ఉపాధ్యాయులు.. 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి : మండలంలోని గిద్ద ప్రాథమిక పాఠశాలలో సోమవారం వనమహోత్సవంలో భాగంగా ఉపాధ్యాయులు మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మోహన్ మాట్లాడుతూ.. మొక్కలు నాటి సంరక్షించి వృక్ష సంపదను భావితరాలకు అందించవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎల్లయ్య, సిఆర్పి మహమ్మద్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, రాజయ్య, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -