Tuesday, December 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఐడీపీఎల్‌ భూములపై విచారణకు ప్రభుత్వం ఆదేశం..

ఐడీపీఎల్‌ భూములపై విచారణకు ప్రభుత్వం ఆదేశం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఐడీపీఎల్‌ భూములపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కూకట్‌పల్లిలోని సర్వేనంబర్‌ 376లో రూ.4 వేల కోట్ల విలువైన భూములపై విజిలెన్స్‌ విచారణ చేపట్టాలని ఆదేశించింది. భూ కబ్జాలపై ఇటీవల ఎమ్మెల్యే మాధవరం, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -