- Advertisement -
నవతెలగాణ – హైదరాబాద్: పార్లమెంట్ ఆవరణలో మంగళవారం తెలంగాణ ఎంపీలు నిరసనకు దిగారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియాను త్వరగా అందిచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ ఎంపీల ఆందోళనకు కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారు. తెలంగాణకు కేటాయించిన యూరియాను కేంద్రం ఇతర రాష్ట్రాలకు తరలిస్తోందని వారు ఆరోపించారు.
- Advertisement -