- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో గల మన గ్రోమోర్ ఎరువులు,పురుగు మందుల, దుకాణంను తహసిల్దార్ శ్రీలత, వ్వవసాయ అధికారి రచన శుక్రవారం తనీఖీ చేశారు. పురుగుమందులు,ఎరువులను పరిశీలించారు. పలు వివరాలను మన గ్రోమోర్ మేనేజర్ యోగేష్ ని అడిగి తెలుసుకున్నారు. ఎరువులు, మందులు కొనుగోలు చేసిన రైతులకు రసీదును తప్పనిసారిగా అదించాలని సూచించారు.ఈకార్యక్రమంలో మన గ్రోమోర్ ఫీల్డ్ అసిస్టెంట్ బూషీ రాకేష్ పాల్గొన్నారు.
- Advertisement -