- Advertisement -
నవతెలంగాణ – సారంగాపూర్
మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ సామల పద్మ వీరయ్య తన అనుచరులతో బీజేపీని వీడి నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జీ శ్రీహరి రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారిని శ్రీహరిరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
- Advertisement -



