- Advertisement -
నవతెలంగాణ-ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో గురువారం తొమ్మిది రోజుల వినాయకుల విగ్రహాల నిమిత్తం వర్గం వారు జెండాలను ప్రధాన రహదారుల గుండా కట్టడం జరిగింది .అదేవిధంగా మరో వర్గం వారు రేపు పండుగ ఉన్నందున వారు కూడా జెండాలు కట్టడం జరిగింది. దీనితో ఓ వర్గం వారు కావాలనే ఉద్దేశపూర్వకంగా జెండాలు కట్టారని ,ఆత్మకూరు గాంధీ చౌరస్తానంటూ ఆందోళనలకు దిగారు. దీనితో పోలీసులు చొరవ తీసుకొని శాంతింప చేశారు. ఓ వర్గం వారి జెండాలు తొలగించాలని పట్టుపట్టారు. ఆందోళన ఇంకా కొనసాగుతుంది.
- Advertisement -