Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మాట ఇచ్చారు నిలబెట్టుకున్నారు 

మాట ఇచ్చారు నిలబెట్టుకున్నారు 

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్:  మండలంలోని పద్మాజివాడి  గ్రామంలో సోమవారం తాజా మాజీ ఎంపీటీసీ జూకోంటి సుజాత  మాట.ఇచ్చారు నిలబెట్టుకున్నారు. మాట ప్రకారం సోమవారం ఐ మాస్ లైట్ తన సొంత డబ్బులతో ఏర్పాటు చేసి ప్రారంభించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద 1,50,000 విలువ గల  లైట్ లు ఏర్పాటు  చేసిన సహాయానికి గ్రామస్తులకు అర్షణ్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాసరాజు , మాజీ సర్పంచ్ లింగారెడ్డి ,పిఎసిఎస్ డైరెక్టర్ సంజీవరెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad