- Advertisement -
– నాచారం 8వ వార్డు సభ్యుడుగా
– ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని అందజేసిన అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు.
2వ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలోని నాచారం గ్రామ 8వ వార్డు సభ్యుడు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన తూటి లావణ్య-దేవేందర్ ఈనెల5న ఆన్సాన్పల్లి క్లస్టర్ లో నామినేషన్ దాఖలాలు చేశారు. అయితే అతనిపై పోటీకి నామినేషన్ ఎవరు వేయకపోవడంతో లావణ్య దేవేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఇటీవల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని పంచాయతీ కార్యాలయంలో అందజేశారు.
- Advertisement -



