Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుఆర్టీసీ బస్సు ఢీ కొని ముగ్గురి మృతి..

ఆర్టీసీ బస్సు ఢీ కొని ముగ్గురి మృతి..

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం మండిపల్లి వద్ద ఈ రోజు ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad