- Advertisement -
ఏఐ మేధస్సు సదస్సులో చైనా వినూత్న ఆవిష్కరణ
షాంఘై : ప్రపంచ కృత్రిమ మేధస్సు (ఏఐ) విస్తరించాక.. చైనా వినూత్న ఆవిష్కరణలకు నాంది పలుకు తోంది. షాంఘైలోని ఏఐ మేధస్సు సదస్సు సందర్భంగా యూనిట్రీ రోబోటిక్స్ ద్వారా రెండు రిమోట్-కంట్రోల్డ్ రోబోల మధ్య బాక్సింగ్ మ్యాచ్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు మనుషులు, స్క్రీన్పై కార్టున్లతో బాక్సింగ్ చూసిన ప్రేక్షకులు.. ఏఐ రోబోల బాక్సింగ్ను తిలకించటానికి ఎగబడు తున్నారు. ఈ తరహా బాక్సింగ్ ప్రపంచంలోని పలు దేశాల్లోనూ వీక్షించేలా చైనా పరిశోధకులు ఆవిష్కరిస్తున్నారు.
- Advertisement -