- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మోమిన్ పేటలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి బావిలో దూకింది. ఈ క్రమంలో ఆమెను కాపాడేందుకు బావిలో దూకిన మరో ఇద్దరు మృతి చెందారు. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
- Advertisement -